మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శాంతి అభిషేకాల క్రతువు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలోని అలంకారం మండపంలో ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాలు జరిపారు. అలంకార మండపం వద్ద ఆలయ అనువంశీక ప్రధానదీక్షా...
హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. రేవారిలో బాయిలర్ పేలిన ఘటనలో 40 మంది తీవ్రంగా కాలిపోయారు. అదే సమయంలో 60 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ధరుహెరాలోని లైఫ్ లాంగ్ కంపెనీలో చోటుచేసుకుంది....
ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి కొన్ని గంటల ముందు కరీంనగర్ లోని ప్రతిమ హోటల్లో దాచి ఉంచిన రూ.6.67 కోట్లను కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్ : ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి కొన్ని గంటల ముందు...
* హీటర్తో కొట్టి.. చున్నీతో ఉరివేసి కన్న తండ్రిని * దారుణంగా కడతేర్చిన కుమారుడు * మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో ఘటన పాపన్నపేట (మెదక్): వేధింపులతో విరక్తి చెంది కన్న తండ్రినే కిరాతకంగా...
ఓ మామూలు కిరాణ దుకాణం నిర్వహించే మహిళ బ్యాంకు ఖాతాలో కోట్ల రూపాయల నగదుతోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు ఉండటం తెలంగాణ న్యాబ్ పోలీసులు గుర్తించారు. ఇంత పెద్ద...
సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా సైబర్ క్రైమ్ మోసాలు మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. వివిధ రకాలుగా అమాయకులను నమ్మిస్తూ వారి వద్ద నుండి కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. సైబర్ నేరస్థులు.....
భారత రాడార్లో ఇటీవల కాలంలో చైనా గూఢచారి రెండో నౌక విశాఖకు 260 నాటికల్ మైళ్ల దూరంలో తచ్చట్లాడుతూ కనపడింది. దీంతో అలెర్ట్ అయిన భారతదేశ నావీ.. మన సముద్ర తీరంలో చైనా గూఢాచారి...
Andhra Pradesh: అనకాపల్లి జిల్లాలో దారుణం. కొడుకునిచ్చి పెళ్లి చేసిన అత్త పట్ల కోడలు కర్కాశంగా వ్యవహరించింది. రోకలితో మోది కసి తీర్చుకుంది కోడలు. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలకు కోల్పోయింది అత్త....
Andhra Pradesh: విశాఖపట్నం నిమ్మకాయల శ్రీనివాసరావు మూడవ వ్రతం అనకాపల్లి జిల్లా దేవరపల్లి కి బతుకుదెరువు కోసం వెళ్ళిపోయారు. అతనికి భార్య ఉషారాణి, 18 ఏళ్ల కూతురు మేఘన ఉన్నారు. మానసిక దివ్యాంగురాలైన మేఘనకు...
Andhra Pradesh: ఇతర శాఖల్లోనూ ఇదే విధంగా తనిఖీల పేరుతో హడావుడి చేసి, అ తరువాత డబ్బులు ముట్టగానే మిన్నకుండిపోయే వారు. సీఐయూ అధికారులు, సిబ్బంది సరిహద్దుల్లోని చెక్పోస్టుల్లో తనిఖీ చేసే సందర్భాల్లోనూ సస్పెన్షన్కు...