Category : Assembly-Elections 2024
Chandrababu: ‘ప్రత్యేక కుర్చీ వద్దు’.. కూటమి సమావేశంలో చంద్రబాబు సంస్కారం
తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసనసభా పక్ష భేటీ విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భాజపా ఏపీ అధ్యక్షురాలు...
Chandrababu: కూటమి శాసనసభా పక్ష భేటీ.. ఏకగ్రీవంగా చంద్రబాబు ఎన్నిక
తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసన సభా పక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్లో భేటీ అయ్యారు. అమరావతి: తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసన సభా పక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి...
YSRCP: ప్రజల్లో వ్యతిరేకతను పసిగట్టలేకపోయాం.. జగన్ తో ఓటమి పాలైన నేతలు
‘ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉందని గుర్తించలేకపోయాం’ అని ఎన్నికల్లో ఓటమిపాలయిన పలువురు వైకాపా అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. కార్యకర్తలకు అండగా నిలవాలన్న వైకాపా అధ్యక్షుడు అమరావతి: ‘ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉందని గుర్తించలేకపోయాం’...
నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్.. వైకాపాకు రాజీనామా చేశారు.
నెల్లూరు (నగరపాలక సంస్థ), : నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్.. వైకాపాకు రాజీనామా చేశారు. కార్పొరేషన్ ఛాంబర్లో సోమవారం వారు విలేకర్లతో మాట్లాడుతూ.. ‘నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి...
నిందితులు తెలిసినా అరెస్టు చేయలేదు
అమరావతి : ఎన్నికల సమయంలో తలెత్తిన ఘర్షణల్లో నిందితులను రక్షించే విధంగా అప్పటి పోలీసు అధికారులు వ్యవహరించారని సిట్ నివేదిక పేర్కొంది. ఎన్నికల రోజు, అనంతరం పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన...
AP News : మా వర్గంలోకి రావొద్దు.. ముద్రగడకు షాక్ ఇచ్చిన రెడ్డి సామాజిక వర్గం!
పిఠాపురం రెడ్డి సామాజిక వర్గం ముద్రగడ పద్మనాభ రెడ్డికి భారీ షాక్ ఇచ్చింది. పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానని శపథం చేసిన వ్యక్తి.. మళ్లీ తమ రెడ్డి సామాజిక వర్గంలోకి రావొద్దని డిమాండ్ చేస్తోంది....
పోలీస్ కస్టడీలో నాపై హత్యాయత్నం.. గుంటూరు ఎస్పీకి రఘురామ ఫిర్యాదు
వైకాపా ప్రభుత్వం హయాంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్పై నరసాపురం మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘరామకృష్ణరాజు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు: వైకాపా ప్రభుత్వ హయాంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్పై...
స్వరూపానంద స్వామి జగన్ ప్రభుత్వ మద్దతుతో కబ్జా చేసిన భూముల్ని కొత్త ప్రభుత్వం వెంటనే స్వాదీనం చేసుకోవాలి….!!!
*స్వరూపానంద స్వామి జగన్ ప్రభుత్వ మద్దతుతో కబ్జా చేసిన భూముల్ని కొత్త ప్రభుత్వం వెంటనే స్వాదీనం చేసుకోవాలి….!!!* *తిరుమలని,దేవాదాయ శాఖని బ్రష్టు పట్టించిన విశాఖ నకిలీ స్వాములోరుని తక్షణమే అరెస్టు చేయాలి…* అమరావతి: బ్రాహ్మణ...
Srikalahasti: జగనన్న నవరత్నాల గుడి ధ్వంసం.. విగ్రహాలు, నిర్మాణాలు కూడా
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నవరత్నాల గుడిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం కలకలం రేపింది. ఇంతకీ.. ఏంటీ నవరత్నాలు గుడి?.. దాని స్పెషల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… ఎన్నికల తర్వాత కూడా ఏపీ...
నేటి జాతకములు..9 జూన్, 2024
మేషం (9 జూన్, 2024) గ్రహచలనం రీత్యా, అనారోగ్యంనుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది, వీలుకల్పిస్తుంది. మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు,కానీవాటిని మీరు దానధర్మాలకు...