Category : Andhra Pradesh
Prakasam Barrage: రంగంలోకి దిగిన అబ్బులు టీమ్.. బోట్ల తొలగింపు ప్రక్రియ ఎంతవరకు వచ్చిందంటే..?
ప్రకాశం బ్యారేజీ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ వరుసగా మూడోరోజు ముమ్మరంగా కొనసాగుతోంది. బోట్లను చాలా దృఢంగా నిర్మించడం, మూడు...
అరకు లోయలో వేగంగా వస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసులు.. కట్ చేస్తే..!
అల్లూరి జిల్లాలోని అరకు ఏజెన్సీ ప్రాంతం. పోలీసులు ఓచోట కాపు కాశారు. వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఇంతలో ఓ రెడ్...
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. బస్సు, రెండు లారీలు ఢీ.. 8మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 30మంది గాయపడ్డారు....
ఏచూరి సీతారాం శర్మ కు విప్లవ జోహార్లు…*
* అమరావతి: గుంటూరులో *బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ*సిపిఎం జాతీయ...
*గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిరోడ్డుపై అక్రమ కట్టడాల నిర్మాణం కూల్చివేయాలి…
అమరావతి: బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూగుంటూరు మున్సిపల్...
విద్యార్థులతో ఘాట్ రోడ్డు గుంతలోకి దూసుకెళ్ళిన స్కూల్ బస్సు.. ఇంతలోనే..!
స్కూల్ బస్సుల ప్రమాదాలు గురించి నిత్యం చూస్తూనే ఉంటాం. ఎక్కడో చోట ఏదో ఒక స్కూల్ బస్సు ప్రతిరోజు ప్రమాదానికి...
Andhra Pradesh: మామూలోడు కాదు.. ఆమె మంగళ సూత్రంపైనే కన్నేశాడు.. చివరకు..
సాధారణంగా రాజకీయ పార్టీల సమావేశాలు, సభలు జరిగినప్పుడు పిక్ పాకెటర్స్ గుట్టుచప్పుడు కాకుండా చేతివాటం చూపిస్తుంటారు. భారీగా తరలివచ్చిన అభిమానులు...
Andhra Pradesh: అర్ధరాత్రి వేళ దేవరపల్లిలో జీడిగింజల లారీ బోల్తా.. ఏడుగురు కూలీలు దుర్మరణం
తూర్పు గోదావరి జిల్లాలో బుధవారం (సెప్టెంబర్ 11) తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం మినీలారీ...
Vizag: మదం తలకెక్కి.. జైల్లో ఉన్నానన్న సోయి కూడా లేకుండా..
మద్యానికి బానిస.. క్రైమ్స్ చేయడం అలవాటు.. ప్రస్తుతం నిందితుడిగా జైల్లో ఉన్నాడు. అయినప్పటికీ తన బుద్ది మార్చుకోలేదు. ఏకంగా మద్యం...
Guntur: బిడ్డను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న స్నేహితురాలి బాధను చూడలేక..
గుంటూరు జీజీహెచ్లో శిశువు వివాదంపై క్లారిటీ వచ్చింది. మీరాబీ అనే మహిళ.. తన బిడ్డ చనిపోతే మరో బిడ్డను తెచ్చుకున్నట్లు...
