పొన్నూరు: తన ప్రేమ కార్యకలాపాలకు అడ్డు వస్తుందని సొంత తల్లిని కుమార్తె హతమార్చిన ఘటన గుంటూరు(Guntur) జిల్లా పొన్నూరు పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక క్యాబిన్ పేటలో నివాసముంటున్న ఈపూరు లక్ష్మిని ఆమె కుమార్తె పుష్పలత.. ప్రియుడు రాజాతో కలసి అర్ధరాత్రి హత్య చేసినట్టు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పొన్నూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- ఖాకీ డ్రెస్ ఒంటి మీద ఉందని రెచ్చిపోయిన కానిస్టేబుల్.. వృద్ధుడిపై విచక్షణారహిత దాడి..!
- తాయత్తుల బాబా.. పూజల పేరుతో ఈ నీచుడు ఏం చేశాడో తెలిస్తే..
- కోరిక తీర్చలేదని కత్తితో దాడి.. మహిళను 9 చోట్ల పొడిచి పారిపోయిన కామాందుడు!
- ప్రేమ వివాహంపై ఆగ్రహం..అబ్బాయి కుటుంబానికి చెందిన రెండు ఇళ్లు కూల్చివేత
- వేడినీళ్ల బకెట్ లో కూర్చున్న చిన్నారి మృతి





