పశ్చిమ గోదావరి జిల్లా / పెనుమంట్ర మండలం : 
సుప్రసిద్ధ శైవక్షేత్రం జుత్తిగ లోని శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ఆరుద్రోత్సవం జరిగింది.  సోమవారం  ,  స్వామివారి జన్మనక్షత్రం కావడంతో, ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారి వార్షిక ఆరుద్రోత్సవం కార్యక్రమం వైభవంగా జరిగింది.
అరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని…..ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ , ర్యాలీ  వాసు శర్మ  ఆధ్వర్యం లో   వాసుకి రవి సోమేశ్వర స్వామి  కి  ఏకాదశ  రుద్రాభిషేకం , సువర్ణ జలాభిషేకం ,  నిర్వహించారు. అనంతరం స్వామివారికి అన్నాభిషేకం, విశేష పూజలు చేశారు. శ్రీ పార్వతీ దేవి అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు .  ఈ కార్యక్రమం లో   మానవహక్కులు సామాజిక న్యాయం   వైస్ ప్రెసిడెంట్  ,  BTB CEO ముద్రగడ. దుర్గా రెడ్డీ ,  ఆలయ ఈ ఓ. సోమేశ్వరి , తితిదే వెద పండితుడు  వేమూరి ఫణీంద్ర శర్మ ,  దేవాదాయశాఖ అధికారి  సాయి ప్రసాద్ ,  భక్తులు పాల్గొన్నారు.
Also read
- కార్తీక పౌర్ణమి 2025 తేదీ.. పౌర్ణమి తిథి, పూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే?
 - శని దృష్టితో ఈ రాశులకు చిక్కులు.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది
 - సాక్షాత్తు ఆ చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం! పెళ్లి కావాలా? వెంటనే ఈ గుడికి వెళ్లండి!
 - ఆ విషయాన్ని పట్టించుకోని అధికారులు.. కలెక్టరేట్లో పురుగుల మందు తాగిన రైతు..
 - Viral: ఆ కక్కుర్తి ఏంటి బాబాయ్.! ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు ఇస్తామన్నారు.. చివరికి ఇలా
 





