రూ.3,500 కోట్ల విలువైన ఏపీ లిక్కర్ స్కామ్ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో ఈడీ తనిఖీలు చేపట్టింది. మద్యం కుంభకోణం కేసులో నిందితుల సంస్థలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి.
మరోవైపు ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ ఇప్పటివరకూ 29 మంది వ్యక్తులు, 19 సంస్థలను నిందితులుగా చేర్చింది. 12 మందిని అరెస్టు చేసింది. ధనుంజయరెడ్డి (ఏ-31), కృష్ణమోహన్రెడ్డి (ఏ-32), బాలాజీ గోవిందప్ప (ఏ-33), పైలా దిలీప్ (ఏ-30)లు బెయిల్పై బయటకు రాగా.. చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వెంకటేశ్నాయుడు సహా మొత్తం 8 మంది ఇంకా జైల్లోనే ఉన్న విషయం తెలిసినదే
Also read
- వాట్సప్లో నకిలీ పెళ్లి పత్రిక.. నిజమని నమ్మి తరలివచ్చిన వేలాదిమంది బంధువులు! ఆ తర్వాత సీన్ ఇదే
- మగవాళ్ళను కూడా వదలడం లేదు.. బీకేర్ఫుల్.. ఇంటి బయట కూర్చొని ఉంటే వెనుక నుంచి వచ్చి..
- ఫ్రెండ్ పార్టీకి పిలిచాడని వెళ్లాడు.. కట్చేస్తే.. ఫుల్గా తాగాకా..
- డాక్టర్ల తప్పుడు వైద్యం.. కళ్లు లేకుండా పుట్టిన శిశువు! దిమ్మతిరిగే తీర్పు ఇచ్చిన కోర్టు..
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





