April 16, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

AP Crime: గుంటూరులో ఘోరం.. గోశాల వద్ద కరెంట్ షాక్.. నలుగురు స్పాట్ డెడ్!


గుంటూరు జిల్లా పెదకాకాని కాళీ గార్డెన్స్‌ రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. గోశాలలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. సంపులో పూడిక తీస్తుండగా  విద్యుత్ షాక్ సంభవించింది. ఈ ప్రమాదంలో రైతుతో పాటు ముగ్గురు కూలీలు మృతి చెందారు.

AP Crime: గుంటూరు జిల్లా పెదకాకాని కాళీ గార్డెన్స్‌ రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. గోశాలలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. సంపులో పూడిక తీస్తుండగా  విద్యుత్ షాక్ సంభవించింది. ఈ ప్రమాదంలో రైతుతో పాటు ముగ్గురు కూలీలు మృతి చెందారు.  ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also read

Related posts

Share via