తిరుమల మొదటి ఘట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఏనుగులు అరుపులు విని భయపడి కారు డ్రైవర్ డివైడర్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించింది. నలుగురికి గాయాలయినట్లు పోలీసులు తెలిపారు. ఘాట్ రోడ్డులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక కుటుంబం కారులో తిరుమలకు శ్రీవారి దర్శనానికి బయలుదేరుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఏనుగులు అరుపులు విని… అయితే ఏనుగులు అరుపులు పెద్దగా వినపడటంతో డ్రైవర్ భయపడిపోయి కారును డివైడర్ కు ఢీకొట్టారు. దీంతో డివైడర్ ను ఢీకొట్టిన కారు దూసుకెళ్లి చెట్లుని ఢీకొంది. కారులో ఉన్న మొత్తం నలుగురికి గాయాలయ్యాయి. మహిళ మృతి చెందింది. కారులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పెద్దలు పిల్లలు గాయాలయ్యాయి.
Also read
- Bhole Baba: సత్సంగ్ పేరుతో వంద మందికి పైగా మృతికి కారణమైన భోలే బాబా ఎవరు..?
- Andhra Pradesh: అత్తతో అల్లుడు పాడు పని.. కళ్లారా చూసిన మేనమామ.. ఇంతలోనే ఊహించని ట్విస్ట్..?
- ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!
- అందమైన భార్య.. ఆ పని చేస్తుందని తెలిసి.. భర్త మృగంలా మారిపోయాడు!
- నేటి జాతకములు 3 జూలై, 2024