ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడులు..
ఏలూరు జిల్లా: ఓ కేసులో 41 a నోటిస్ ఇవ్వడానికి 50వేలు లంచం తీసుకున్న కానిస్టేబుల్ ఇసాక్.
స్టేషన్ బయట డబ్బుతో రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డ కానిస్టేబుల్
ఇంకా ఈ కేసులో ఏవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో
విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు.
Also read
- దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
- గొంతు కోసిన కత్తి ఏమైంది?
- అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
- యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!
- ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!