July 1, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడులు..

ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడులు..


ఏలూరు జిల్లా: ఓ కేసులో 41 a నోటిస్ ఇవ్వడానికి 50వేలు లంచం తీసుకున్న కానిస్టేబుల్ ఇసాక్.

స్టేషన్ బయట డబ్బుతో రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డ కానిస్టేబుల్

ఇంకా ఈ కేసులో ఏవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో
విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు.

Also read

Related posts

Share via