*ఈ రోజుల్లో మహిళలు మీద జరుగుతున్న దాడులు, అభం,శుభం తెలియని చిన్నారుల పై పైశాచికంగా అఘాయిత్యాలు…రోజు రోజు కి మానవుడు ఒక మృగం లాగా తయారు అవుతున్న పరిస్థితితులు…చూసేమో?*
*అమ్మానాన్నకు చెప్పు.. మరో జన్మలో మగ పిల్లాడిలా పుడతా’…అని మెసేజ్ చేసి..ఆత్మహత్య చేసుకున్న వైనం*
మనస్థాపంతో డిగ్రీ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటన హైదరాబాద్ కాప్రా మండలం జవహర్ నగర్ PS పరిధి సాయినగర్ కాలనీలో జరిగింది.
పోలీసులు వివరాల ప్రకారం..
మనస్థాపంతో శివానీ (18) అనే యువతి ‘ఆడపిల్ల అని బాధపడకండి.. మా అమ్మానాన్నకు చెప్పు.. మరో జన్మంటూ ఉంటే వారి కడుపునే మగపిల్లాడిగా పుడతా’ అని
తన స్నేహితురాలికి ఫోన్లో మెసేజ్ పెట్టింది. తర్వాత 2BHK భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- Andhra: కడుపునొప్పితో మైనర్ బాలిక ఆస్పత్రికి.. ఆ కాసేపటికే..
- విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..
- అప్పులపాలైన వ్యక్తిని.. అయ్యో పాపమని చేరదీసిన వృద్ధురాలు.. ఏం చేశాడో తెలుసా?