అమీర్పేట్ స్నాఫ్ చాట్లో పరిచయమైన బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఆర్ నగర్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అమీర్పేట సోనాబాయి ఆలయం సమీపంలో నివాసం ఉంటున్న గణేష్ యాదవ్కు ఓ బాలిక(14)తో స్నాప్ చాట్లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో రోజు సదరు బాలికతో తరచూ మాట్లాడుతుండేవాడు ఈ క్రమంలో ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించిన అతను వాటిని చూపి బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలియడంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- Andhra: ఇద్దరు వ్యక్తులు, 8 చికెన్ బిర్యానీ ప్యాకెట్లు.. హాస్టల్ గోడ దూకి.. సీన్ కట్ చేస్తే.!
- Andhra: ఏడాదిన్నరగా తగ్గని కాలినొప్పి.. స్కానింగ్ చేయగా తుని హాస్పిటల్లో అసలు విషయం తేలింది
- పెళ్లిలో వధువు రూమ్ దగ్గర తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. ఒక్కసారిగా అలజడి..
- Andhra: నెల్లూరునే గజగజ వణికించేసిందిగా..! పద్దతికి చీర కట్టినట్టుగా ఉందనుకుంటే పప్పులో కాలేస్తారు
- గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరి.. కారణం తెలిస్తే అవాక్కే.. ఎక్కడ ఉన్నాయో తెలుసా..?





