శ్రీశైల మహా క్షేత్రంలో లోకకళ్యాణార్థం రుద్రమూర్తి స్వామికి దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు దంపతులు, ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ముందుగా రుద్రపార్కులోని రుద్రమూర్తి విగ్రహానికి రుద్రమంత్రాలతో పంచామృతాభిషేకం ,గందోదకం, భస్మోదకం, పుష్పోదకం వంటి జలాలతో అభిషేకాలు నిర్వహించారు. రుద్రదేవుని చల్లని చూపులు ఎల్లప్పుడూ కృష్ణానదిపై ఉంచాలన్న సంకల్పంతో ప్రతిఏటా వైశాఖమాసంలో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు
Also read
- గుంటూరు మిర్చి ఎంటర్టైన్మెంట్స్ వారు చిత్రీకరించిన పాట విడుదల…
- నేటి జాతకములు…17 అక్టోబర్, 2025
- Lakshmi Kataksham: శుక్ర, బుధుల మధ్య పరివర్తన.. ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం పక్కా..!
- HYD Crime: హైదరాబాద్లో దారుణం.. బాత్రూం బల్బ్లో సీసీ కెమెరా పెట్టించిన ఓనర్.. అసలేమైందంటే?
- షుగర్ ఉన్నట్లు చెప్పలేదని భార్య హత్య