ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు:
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నీ తట్టుకోలేక మరణించిన తిరువూరు నగర పంచాయతీ 12 వార్డుకు చెందిన కుంచెం సుబ్బారావు కుటుంబసభ్యులను “నిజం గెలవాలి” కార్యక్రమంలో భాగంగా పరామర్శించిన -నారా భువనేశ్వరి
మృతుడి కుటుంబ సభ్యులకు భరోసా పత్రం అందించిన నారా భువనేశ్వరి
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్డిఏ కూటమి అభ్యర్థులు కేశినేని శివనాథ్(చిన్ని), కొలికపూడి శ్రీనివాసరావు, కొలికపూడి సతీమణి మాధవి,టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు
Also read
- తిరుమలలో చిరుత సంచారం.. ఆలయంపై విమానం చక్కర్లు..వీడియో.. అధికారులేమంటున్నారంటే
- నేటి జాతకములు..2 జూన్, 2025
- Bhadrachalam:భద్రాచలం రామాలయం లో అపచారం.. సంచులపై అన్యమత ప్రచార స్లోగన్
- Nellore: వృద్ధుడిని చంపి.. మృతదేహాన్ని బోరుబావిలో వేసి..
- Nellore: అమ్మవారికి దిష్టి తీసిన పూజారి అక్కడికక్కడే మృతి (VIDEO)