అనంతపురం :జిల్లా కేంద్రానికి చెందిన అంజలి మరణంపై అనుమానాస్పద మృతి కేసు నమోదు
* తదుపరి చర్యలలో భాగంగా … ఖననం చేసిన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసుల చర్యలు
* పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చట్ట పరమైన చర్యలు తీసుకోనున్న పోలీసులు
* మృతురాలి కుటుంబ సభ్యులను ఐసిడిఎస్ అధికారులతో కలిసి విచారించిన ఒన్ టౌన్ సి.ఐ రెడ్డెప్ప…మృతురాలి ముగ్గురు పిల్లలను ఐసిడిఎస్ కు అప్పగింత…
* ఈనెల 23 వ తేదీన అంజలిని బేల్దారి పనుల కోసం ఉదయం 9 గంటలకు ఆటోలో తీసికెళ్లిన బాలు అనే బేల్దారి
* తిరిగి అదేరోజు రాత్రి 8 గంటలకు కొందరు అంజలిని స్థానిక షికారి కాలనీలో ఉన్న ఇంటి వద్ద వదలి వెళ్లినట్లు చెబుతున్న ఆమె కుటుంబ సభ్యులు
* ఆ తర్వాత… అదే రోజు రాత్రి 11:30 గంటల సమయంలో అంజలి, ఆమె భర్త రాజు తీవ్రంగా గొడవ పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడి
* ఆ మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలకు ఆమె చనిపోయిందని… అదే రోజు సాయి ట్రస్టు ఆధ్వర్యంలో ఆమె మృతదేహానికి అంత్యక్రియలులో భాగంగా ఖననం చేశారని కుటుంబ సభ్యులు సి.ఐ కు వివరించారు… అన్ని కోణాల్లో విచారించి చట్టపరంగా చర్యలు చేపట్టనున్నామని సి.ఐ తెలిపారు
Also read
- Palnadu: పెన్షన్ల పంపిణీలో చేతివాటం.. సచివాలయ ఉద్యోగి సస్పెండ్
- అలాంటి మహిళలను టార్గెట్ చేసిన సైకో కిల్లర్.. కన్నేస్తే ఖేల్ ఖతం..
- Andhra Pradesh: పింఛన్లు పంపిణీ చేస్తూ మధ్యలో ఇంటికి.. కాసేపటికే బాత్రూంలో శవమై కనిపించిన సచివాలయ ఉద్యోగిని!
- Andhra Pradesh: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. 12 మంది కలెక్టర్ల బదిలీ.. పూర్తి వివరాలు
- ద్వారంపూడి హల్చల్