తిరుపతి: రేణిగుంట నారాయణ జూనియర్ కాలేజీలో విద్యార్థిని మృతి చెందింది. జ్వరంతో బాధపడుతున్న విద్యార్థిని సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
ఇంజక్షన్ ఇవ్వడంతో విద్యార్థిని చర్మంపై వాపై వచ్చింది. తిరుపతి రుయా ఆస్పత్రికి విద్యార్థిని తల్లిదండ్రులు తీసుకుని వెళ్లారు. చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది. అయితే, వైద్యం వికటించడం వల్లే తమ కుమార్తె మరణించినట్లు బాధితురాలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విద్యార్థిని మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Also read
- నేటి జాతకములు…30 మే, 2026
- ఖాకీ ఓవర్ యాక్షన్.. న్యాయం కోసం వస్తే అడవిలో వదిలేసిన ఎస్సై.. పోలీస్ స్టేషన్ ముట్టడించిన మహిళలు!
- లాయర్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో వెలుగులోకి షాకింగ్ నిజాలు..!
- ఓ చేతితో సెల్ఫీ.. మరో చేతితో స్టీరింగ్!…పల్టీలు కొట్టిన కారు
- ఆధార్లో పేరు మార్చుకుని 14 ఏళ్లుగా పరారీలోనే.. చివరకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ కిల్లర్!





