తిరుపతి జిల్లా తిరుచానూరు రంగనాథం వీధిలో ఓ కారులో ఇద్దరి యువకుల డెడ్ బాడీలు కలకలం రేపుతున్నాయి. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
AP News: తిరుపతి జిల్లా తిరుచానూరు రంగనాథం వీధిలో ఓ కారులో ఇద్దరి యువకుల డెడ్ బాడీలు కలకలం రేపుతున్నాయి. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. కారులో బీర్లు తాగిన యువకులు మద్యం మత్తులో అలాగే నిద్రించడంతో ఊపిరాడక మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు. అలాగే కారులో నాలుగు బీరు బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మృతులను వినయ్, దిలీప్ గా గుర్తించారు.
Also read
- యాదాద్రి కొండ గుహలో దాగి ఉన్న రహస్యాలివే..! నరసింహస్వామి దివ్య స్వరూపాల గురించి తెలుసా..?
- నేటి జాతకములు..4 మార్చి, 2026
- Garuda Purana: చనిపోయిన వ్యక్తికి మళ్ళీ పునర్జన్మ ఎప్పుడు లభిస్తుంది – అసలు గరుడ పురాణం ఎం చెప్తుందంటే…
- ఏంటి మామ ఇలా ఉన్నారు.. భార్యను హత్య చేసిన భర్త, లవర్.. అసలు కథ తెలిస్తే..
- Telangana: ప్లేస్ ఒక్కటే.. ఒక్కో రోజూ ఒక్కో స్టైల్లో పూజలు.. ఏంటని ఆరా తీయగా..





