తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. పుదుకోట్లై జిల్లాకు చెందిన మణికంఠన్ , లావణ్య దంపతులకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లావణ్య భర్తపై కోపాన్ని బిడ్డపై తీర్చుకుంది. 5నెలల పసిబిడ్డను డ్రమ్ము నీటిలో ముంచి చంపేసింది
Tamil Nadu తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. పుదుకోట్లై జిల్లాకు చెందిన మణికంఠన్ , లావణ్య దంపతులకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లావణ్య భర్తపై కోపాన్ని బిడ్డపై తీర్చుకుంది. 5నెలల పసిబిడ్డను డ్రమ్ము నీటిలో ముంచి చంపేసింది. ఆ తర్వాత దొంగలు తన మెడలో బంగారు లాకెళ్లి బిడ్డను ఎత్తుకెళ్లారని కట్టు కథ అల్లింది. భర్త తనతో కాకుండా బిడ్డ పై ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని తట్టుకోలేక ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Also read
- డ్యాన్స్ మాస్టర్ డేంజరస్ గేమ్.. కోచింగ్ ఇస్తానని బాయ్స్ను రప్పించి..
- 15 రోజుల్లో పెళ్లి.. వెంటాడిన మాయదారి రోగం.. కాబోయే పెళ్ళి కొడుకు మృతి..!
- రీల్స్ చేయొద్దన్న పాపానికి.. టీచర్లకే చుక్కలు చూపించిన విద్యార్థినులు.. ఏం చేశారంటే?
- బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి..? ఆ టైంలో నిద్ర లేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా…?
- Hindu Belief: ఆశీర్వాదం ఎప్పుడూ కుడి చేతితోనే ఎందుకు ఇస్తారు..? కారణం తెలుసా..?





