పీటీ వారెంట్తో కర్నూలు జైలు నుంచి ఆగిపోయిన పోసాని విడుదల – పోసాని కృష్ణమురళిపై పీటీ వారెంట్ వేసిన సీఐడీ పోలీసులు
సినీ నటుడు పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదలకు బ్రేక్ పడింది. గుంటూరు సీఐడీ పోలీసుల పీటీ వారెంట్తో కర్నూలు జైలు నుంచి పోసాని విడుదల ఆగిపోయింది. ఇప్పటికే మిగతా కేసుల్లో పోసానికి బెయిల్ వచ్చింది. దీంతో అయన విడుదల అవ్వాల్సి ఉంది. అయితే పోసాని కోసం కర్నూలు జిల్లా జైలుకు వెళ్లిన పోలీసులు పీటీ వారెంట్ వేశారు. కర్నూలు జిల్లా నుంచే పోసానిని వర్చువల్గా జడ్డి ముందు ప్రవేశపెట్టనున్నారు. దీంతో పోసాని విడుదల ఆగిపోయింది.
Also read
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!
- మరదలితో పెళ్లి జరపడం లేదనే మనస్తాపం.. పురుగుల మందు తాగిన యువకుడు..!
- Konaseema: పెంచుకున్న తల్లిదండ్రులకే పంగనామం పెట్టిన కూతురు.. ఆస్తి, డబ్బులు తీసుకుని వదిలేసింది..
- భక్తులు ఇచ్చే దక్షిణలు సరిపోక.. పవిత్ర వృత్తికే మచ్చ తెచ్చిన పూజారి.. ఏం చేశాడో తెలుసా?
- ఐపీఎస్ వై పురాన్ సూసైడ్ కేసులో కొత్త మలుపు.. దర్యాప్తులో పాల్గొన్న అధికారి ఆత్మహత్య!