*
ఏపీలో శ్రీకాకుళం జిల్లా పలాసలో పొలిటికల్ ఫైట్ తారాస్థాయికి చేరింది. టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష
అనుచరులు, మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు అనుచరులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో గాయాలపాలైన వారికి ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025