ఏలూరు జిల్లా..జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎస్సై జబీర్ వారి సిబ్బందితో తనిఖీలు…
అనుమానాస్పదం గా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు….
జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో ఉన్న ఇళ్లలో విలువైన వస్తువులు, ద్విచక్ర వాహనాలు అపహరిస్తున్న పాత నేరస్తులుగా గుర్తింపు…..
జంగారెడ్డిగూడెం పోలీస్టేషన్లో నేరస్తుల వివరాలు తెలిపిన డిఎస్పీ రవిచంద్ర….
ఎస్సై అరెస్ట్ చేసిన వారి వద్ద నుండి 3,50,000 విలువ చేసే చోరీ సొత్తు స్వాధీనం…
లక్ష 14 వేలు విలువ చేసి 17.600 మిల్లీ గ్రాముల బంగారం
రూ 11,000/- విలువ చేసే 123 గ్రాముల వెండి…
రూ 25,000/- విలువ చేసే టివి, ఫోన్…
రూ రెండు లక్షల విలువచేసే ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం….
రూ రెండు లక్షల విలువచేసే ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం….
నేరస్తుల అరెస్ట్ కు సహకరించిన క్రైమ్ పార్టీ ఏఎస్ఐ సంపత్, రాజేంద్ర, సత్యనారాయణ, రాజశేఖర్ సిబ్బంది ని అభినందించిన డీఎస్పీ.. రవిచంద్ర
Also read
- Telangana: ఇంతకాలం టైంపాస్కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..
- మామిళ్ళగూడెం మృత్యుఘోష.. నిన్న తండ్రి, కూతురు.. నేడు తల్లి.. ఆ ఇంట్లో ఏం జరిగింది?
- స్క్రీన్ ప్లే అదిరింది కానీ.. సీన్ మార్చేసిన క్యూఆర్ కోడ్! చండ్రుపట్ల కాలువ మృతదేహం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!
- నకిలీ రికమండేషన్ లెటర్స్ కలకలం.. తిరుమలలో అడ్డంగా దొరికిపోయిన మోసగాడు..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





