ఏలూరు జిల్లా..జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎస్సై జబీర్ వారి సిబ్బందితో తనిఖీలు…
అనుమానాస్పదం గా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు….
జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో ఉన్న ఇళ్లలో విలువైన వస్తువులు, ద్విచక్ర వాహనాలు అపహరిస్తున్న పాత నేరస్తులుగా గుర్తింపు…..
జంగారెడ్డిగూడెం పోలీస్టేషన్లో నేరస్తుల వివరాలు తెలిపిన డిఎస్పీ రవిచంద్ర….
ఎస్సై అరెస్ట్ చేసిన వారి వద్ద నుండి 3,50,000 విలువ చేసే చోరీ సొత్తు స్వాధీనం…
లక్ష 14 వేలు విలువ చేసి 17.600 మిల్లీ గ్రాముల బంగారం
రూ 11,000/- విలువ చేసే 123 గ్రాముల వెండి…
రూ 25,000/- విలువ చేసే టివి, ఫోన్…
రూ రెండు లక్షల విలువచేసే ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం….
రూ రెండు లక్షల విలువచేసే ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం….
నేరస్తుల అరెస్ట్ కు సహకరించిన క్రైమ్ పార్టీ ఏఎస్ఐ సంపత్, రాజేంద్ర, సత్యనారాయణ, రాజశేఖర్ సిబ్బంది ని అభినందించిన డీఎస్పీ.. రవిచంద్ర
Also read
- ఐ.యఫ్.టి.యు అధ్యక్ష, కార్యదర్శులు గా పామర్తి సత్య, గెడ్డం రవీంద్ర లు.
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- వాస్తు టిప్స్ : ఇంటిలోకి పాము రావడం శుభమా? అశుభమా?
- Garuda Purana: అంత్యక్రియల్లో ఈ కలపలనే ఎందుకు ఉపయోగిస్తారు? గరుడ పురాణం ప్రకారం వాటి విశిష్టత ఇదే
- Guru Purnima: ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు ఇవే!





