అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. జడ్డంగి గ్రామ శివారులోని మడేరు వాగు ప్రవాహంలో ఆంజనేయ స్వామి విగ్రహం కొట్టుకువచ్చింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న అజయ్ అనే యువకుడు విగ్రహాన్ని చూసి షాకయ్యాడు. వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో
అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. జడ్డంగి గ్రామ శివారులోని మడేరు వాగు ప్రవాహంలో ఆంజనేయ స్వామి విగ్రహం కొట్టుకువచ్చింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న అజయ్ అనే యువకుడు విగ్రహాన్ని చూసి షాకయ్యాడు. వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో సమీపంలోని రామాలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




