విజయవాడ
మాజి డిప్యుటీ మేయర్ గోగుల రమణారావు కారు ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండుగులు
రూ.60వేలు వరకు నష్టం వాటిల్లిందంటున్న గోగుల రమణారావు
అజిత్ సింగ్ నగర్ పోలీసులకు రాత పూర్వక ఫిర్యాదు
సీసీ ఫుటేజ్ వైర్లు తొలగించిన దుండుగులు
దాడి చేసిన వారి గురుండి ఆరా తీస్తున్న పోలీసులు
ఈ మధ్యనే టిడిపి నుండి వైసిపి కి మాజీ ఎంపీ కేశినేని నాని తో వైసిపి లోకి వెళ్లిన గోగుల రమణారావు
ఈ ప్రాంత ప్రజా ప్రతినిధి అనుచరులు చేసి ఉండవచ్చని అనుమానం.
విచారణ చేపట్టిన పోలీసులు..
Also read
- Monthly Horoscope July 202: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి మాసఫలాలు
- అత్తింటి వేధింపులు – ఇద్దరు పిల్లలతో బావిలో దూకి మహిళ ఆత్మహత్య
- JEE లో మంచి ర్యాంక్.. NIT లో సీట్.. ఇంజనీరింగ్ ఆపేసి ఏం చేస్తున్నాడో తెలుసా..?
- రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి
- Hyderabad: పబ్బులో డీజే వాయించమంటే.. ఇదా మీరు చేసే గలీజు పని..