ఢిల్లీ ఎయిర్పోర్టులో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. వారి లగేజీ చెక్ చేయగా..
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ఢిల్లీ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సుమారు రూ. 35 కోట్ల విలువైన హెరాయిన్ను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 కిలోల...