Vijayawada: వివాహేతర సంబంధం.. ప్రియుడే యముడయ్యాడు! భర్తలేని టైమ్లో ఇంటికొచ్చి మరీ..
విజయవాడలోని నిడమానూరులో ఓ మహిళను ఆమె ప్రియుడు హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. కావ్య అనే మహిళకు వాసు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండేది. భర్త ప్రకాష్ ఆమెను మందలించిన తర్వాత...