మా అమ్మను బ్లాక్ మ్యాజిక్ చేసి చంపారు.. వారాసిగూడ మహిళ మృతి కేసులో సంచలన ట్విస్ట్
సికింద్రాబాద్ మహిళ డెత్ కేసులో మరో ట్విస్టు బయటకు వచ్చింది. తమ తల్లి చనిపోయిన తర్వాతిరోజే ఓ సూసైడ్ నోట్ రాశారు ఇద్దరు కూతుళ్లు. అందులో వాళ్లు సంచలన ఆరోపణలు చేశారు. తల్లిని బ్లాక్...