టీడీపీ మైనారిటీ నేత ఇంటిపై వంశీ అనుచరుల దాడి
కృష్ణాజిల్లాలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. టీడీపీ మైనారిటీ నేత ఇంటిపై దాడిచేసి ఆయన కుమారుడు, 16ఏళ్ల మనవరాలిని తీవ్రంగా గాయపరిచారు. ఆయన కుమారుడు, మనుమరాలికి తీవ్ర గాయాలు హనుమాన్జంక్షన్ రూరల్, మే 3: కృష్ణాజిల్లాలో...