వామ్మో మింగేస్తున్న సముద్రం.. ఆ బీచ్కు వెళితే.. అంతే సంగతులు..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాముఖ్యం సంతరించుకున్న బాపట్లజిల్లాలోని రామాపురం బీచ్లో విహారయాత్రలు విషాదయాత్రలుగా మారుతున్నాయి. రెండు వారాల వ్యవధిలో ఇక్కడ బీచ్లో విహారయాత్రలకు వచ్చిన ఆరుగురు విద్యార్దులు సముద్రపు అలల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డారు....