TG Crime: జగిత్యాల గురుకులంలో కలకలం.. ఇద్దరు విద్యార్థులకు పాము కాటు!
జగిత్యాల జిల్లా మెట్పల్లి (మం) పెద్దాపూర్లో గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్ధులను పాము కరించింది. ఓంకార్, యశ్వంత్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గతంలో పాము కాటుతో ఇద్దరు విద్యార్ధులు మృతి చెందారు. దీంతో భయాందోళనకు...