AP News: రైలులో ఆవుమాంసం.. పీఠాధిపతి ఎంట్రీతో హీటెక్కిన సీన్
మే 4, శనివారం.. గుంటూరు రైల్వే స్టేషన్లో తీవ్ర హైటెన్షన్ నెలకుంది. రైలులో ఆవుమాంసం తలరిస్తున్నారంటూ ఆరోపిస్తూ.. హిందూ, ధార్మిక సంఘాల వారు.. జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను అడ్డుకున్నారు. హిందువులు పరమ పవిత్రంగా...