మహిళ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ఎంతకీ దారి తీసిందో తెలుసా?
కాకినాడ జిల్లా కాజులూరు మండలం శాలపాకలో ఘర్షణ ముగ్గురు ప్రాణాలు తీసింది. పాత కక్షలు నేపథ్యంలో కత్తులతో దాడి చేసుకున్న ఇరువు వర్గాల్లో ముగ్గురు మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు...