Andhra Pradesh: తప్పతాగి విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..
మద్యం మత్తులో పాఠశాలకు వచ్చిన కర్నూలు జిల్లా ముద్దటమాగి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల HM మద్యం మత్తులో విద్యార్ధులను చితక బాదాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు సదరు హెచ్ఎమ్పై ఫిర్యాదు చేయడంతో డీఈవో సస్పెండ్...