అమ్మా.. పరీక్షలు రాయలేకపోతున్నంటూ వీడియో కాల్.. ఇంతలోనే విషాదం..!
విజయనగరం జిల్లాలో హృదయవిదార ఘటన వెలుగులోకి వచ్చింది. చదువుల ఒత్తిడితో ఓ విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. చివరిసారిగా తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అందరినీ కంట తడి...