• అత్యాచారం చేసి వీడియోలు షూట్ . ఉడుపిలో వ్యాపారవేత్త అఘాయిత్యం యశవంతపుర: రాష్ట్రంలో తరచూ ఎక్కడో ఒకచోట కామాంధులఅఘాయిత్యాలు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల పెన్ఫ్రావ్ సంఘటన ఒకవైపు...
స్కాట్లాండ్ లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు () ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు....
గంజాయి అక్రమ రవాణా రోజురోజుకు పెరిగిపోతుంది. గంజాయిపై పోలీసులు ఉక్కు పాదం మోపినా, తరచు ఏదో ఒక ప్రదేశంలో మాదకద్రవ్యాలు పట్టుపడుతూనే ఉన్నాయి. పోలీసులు వాటిని ఎంత కట్టడి చేయాలి అనుకున్న హైదరాబాద్ మహానగరంలో...
తెలంగాణ….నాగర్ కర్నూల్ జిల్లా :కోడేరు మండలం కోడేరు మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు భోజనం చేశాక రాత్రి 10 గంటల సమయంలో ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురై హాస్పిటల్లో...