మెట్ల రెయిలింగ్ నుంచి జారిపడి విద్యార్థిని మృతి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచినెల్లి మైనార్టీ బాలికల గురుకులంలో మెట్ల రెయిలింగ్ నుంచి జారిపడి ఓ విద్యార్థి మృతిచెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. బూచినెల్లి మైనార్టీ బాలికల గురుకులంలో ఘటన జహీరాబాద్...