తొమ్మిది నిమిషాల వ్యవధిలో ముగ్గురు దొంగలు గ్యాస్ కట్టర్ ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి రూ.24,92,600ల నగదు చోరీ చేసి పరారైన ఘటన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలకేంద్రంలోని వన్నెల్(బి) కూడలి సమీపంలో మంగళవారం...
హైదరాబాద్, ఏప్రిల్ 26: మహానగరంలో భారీ మొత్తంలో చోరీ జరిగింది. ఓ విశ్రాంత ఉద్యోగి ఇంట్లో రూ.కోటి విలువైన వజ్రాభరణాలు దొంగలు దొచుకెళ్లారు. ఈ సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు...
తన పిల్లలకు తోడుగా ఉంటుందని తీసుకొస్తే పెద్దమ్మ నగలనే కాజేసింది. ప్రియుడి మోజులో పడిన బాలిక 16 తులాల నగలు, రూ.1.5 లక్షలను అతడికి ఉదారంగా అందజేసి ఏమీ తెలియనట్లుగా నటించింది. సోషల్ మీడియాలో...