ఒకేరోజు ఇద్దరు బాధితులు.. కట్ చేస్తే రూ. 2 కోట్లు హాంఫట్..
సైబర్ నేరగాళ్లు రూట్ మారుస్తున్నారు. బాగా చదువుకోని, ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నవారినే టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాను సైతం శాసించే సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కూడా అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల వలలో...