Hyderabad: బరితెగించిన సైబర్ బూచోళ్లు.. మెయిల్ హ్యాక్ చేసి ఏకంగా రూ.11.4 కోట్లు దోచేశారు!
హైదరాబాద్, జూలై 8: అమాయకులను దోచుకోవడానికి సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తు వేస్తున్నారు. ఎప్పటికప్పుడు పంథా మార్చుకుని రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా బ్యాంకు ఖాతాలు మారాయంటూ ఓ సంస్థను భారీ మొత్తంలో మోసం...