AP News: వామ్మో.! వీళ్లు మహాఘనులే.. ఈజీ మనీ కోసం ఏం చేశారో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
ప్రకాశంజిల్లా బేస్తవారిపేటలో అటవీశాఖ అధికారులు బెదిరింపులకు పాల్పడి తమ దగ్గర నుంచి 3.28 లక్షలు కాజేశారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. మార్కాపురం మండలం వేములకోటకు చెందిన సాయికుమార్ను అదే గ్రామానికి చెందిన...