Telangana: రెస్టారెంట్ కిచెన్లోకి వెళ్లిన అధికారులు.. బట్టబయలైన బాగోతం
ఆదిలాబాద్లోని ప్రముఖ రెస్టారెంట్లు, హోటళ్లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. తనిఖీల్లో షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి… ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు హోటల్స్లో ఫుడ్సేఫ్టీ అధికారులు...