AP News: విజయవాడ టూ శ్రీశైలం.. ఇకపై 30 నిమిషాలే.. ఏపీలో మరో అద్భుతం..
“మరోసారి అదిరిందయ్యా చంద్రం..” అనిపించారు ఏపీ ముఖ్యమంత్రి. ఇంతవరకూ విదేశాలకే పరిమితమైన సీప్లేన్ సర్వీస్ను..దేశంలో తొలిసారి పర్యాటకపరంగా అందుబాటులోకి తెచ్చారు. దీంతో విజయవాడ నుండి శ్రీశైలం..కేవలం అరగంటలోనే చేరుకునే అవకాశం లభించింది. ఏపీలో మరో...