పవన్ కళ్యాణ్ “ప్రాయశ్చిత్త దీక్ష” ముగింపుకు బ్రాహ్మణ చైతన్య వేదిక సంఘీభావం..
అమరావతి: గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు పిలుపుమేరకు “ప్రాయశ్చిత్త దీక్ష” ముగింపు పాదయాత్ర ర్యాలీకి మద్దతు తెలిపి పాదయాత్రలో పాల్గొన్న బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ. ...