October 17, 2024
SGSTV NEWS

Tag : Minority Gurukulam

CrimeTelangana

మహబూబ్‌నగర్‌  మైనార్టీ గురుకులంలో 40 మంది విద్యార్థులకు అస్వస్థత

SGS TV NEWS online
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని ఏదో చోట గురుకులాలు, కస్తూర్బాల్లోని విద్యార్థులకు ఫుడ్‌పాయిజన్‌ అవుతూనే ఉన్నది. బుధవారం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని మైనార్టీ బాలుర ఇంగ్లిష్‌ మీడియం గురుకులంలో 40 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు...