ఉమ్మడి జిల్లాలో వేర్వేరు కారణాలతో నలుగురు బలవన్మరణం చెందారు. అప్పుల బాధతో ఆటోడ్రైవర్, అనారోగ్యంతో ఒకరు, భార్య కాపురానికి రావడం లేదని మరొకరు ఉరేసుకున్నారు. మానసిక పరిస్థితి బాగా లేక వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు...
Telangana Crime News: తోటి స్నేహితుడిని ర్యాగింగ్ చేసిన ఏడుగు పదో తరగతి విద్యార్థులను అధికారులు సస్పెండ్ చేశారు. ప్రిన్సిపాల్ను కూడా విధుల నుంచి తప్పించారు. తెలంగాణలో జరిగిన ఓ ఘటన విద్యార్థుల గతి...
• కలకలం రేపిన కుటుంబకలహాలు • బాధితురాలి పరిస్థితి విషమం ముధోల్: కుటుంబ కలహాలతో బుధవారం మరదలుపై వదిన కత్తితో దాడి చేసిన ఘటన మండలంలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.....
• 510 జీవోతో అన్యాయం జరిగిందని ఆవేదన.. • తన చావుతో అయినా మిగతా వారికి న్యాయం జరగాలని సూసైడ్ నోట్ నిర్మల్ : వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలోఆరేళ్లుగా పనిచేస్తున్న ఓ...
కాలం పగబట్టింది రా కన్నా… ఇంత అన్యాయం జరుగుతుందనుకోలేదురా బిడ్డ క్షమించు రా నాన్నా..! ఏ లోకంలో ఉన్నా.. ఈ అమ్మ ప్రాణం నీకోసమే.. మంచిర్యాల: మండలంలోని కోమటిచేనుకు చెందిన బెడ్డల మౌనిక (28)...