Telangana: ముగ్గురు మైనర్ బాలికలను చిదిమేసిన కామాంధుడికి ఏం శిక్ష పడిందో తెలుసా..!
ముగ్గురు మైనర్ బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఆరోపణలపై 59 ఏళ్ల శివరాత్రి ముత్తయ్య అనే వ్యక్తికి 60 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, ఒక్కో నేరానికి 20 ఏళ్ల చొప్పున శిక్ష విధిస్తూ జగిత్యాల...