45వ డివిజన్లో కోట్లాది రూపాయల భూ కబ్జాతో వైసీపీ కార్యాలయం నిర్మాణం చేసి పాలకులు దోచుకున్నారు….
ప్రజలకు ఉపయోగపడే పట్టాభి స్మారక భవనాన్ని వైసీపీ పాలకులు అడ్డుకున్నారు….. 45వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి, పి. వి. ఫణి కుమార్ నివాసంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో డివిజన్ ఇంచార్జ్, పి. వి....