TG Crime: ప్రాణం తీసిన పతంగులు.. నలుగురు మృతి
పండగ పూట ఎగురవేసిన గాలిపటాలు ఆ కుటుంబాల్లో విషాదం నింపాయి. భవనాలపై పతంగులు ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలు నిర్మల్, రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి జిల్లాల్లో చోటు చేసుకున్నాయి....