• సోషల్ మీడియా నుంచి వివరాల సేకరణ.. అధ్యయనం చేశాక ‘పని’ మొదలు • పిల్లలు అందుబాటులో ఉండని సమయం చూసి తల్లిదండ్రులకు ఫోన్లు • కిడ్నాప్ చేశాం, వెంటనే డబ్బు పంపాలంటూ బెదిరింపులు...
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్ కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు...