Andhra Pradesh: గోల్డ్లోన్ కంపెనీలో రూ.8 కోట్లు స్వాహా.. అన్నం పెట్టిన కంపెనీకి సున్నం రాసిన సిబ్బంది
అయితే అధికారికంగా ఈ విషయాన్ని ఎవరు వెళ్లకుండా వెల్లడించకుండా అంతర్గతంగా విచారణ జరిపించి విషయం బయటికి పొక్కకుండా బంగారం సర్దుబాటు చేయాలని సంస్థ యాజమాన్యం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నంలో విఫలమైన యాజమాన్యం...