AP News: వామ్మో.. కాకినాడ పోర్ట్ నుంచి ఇంత యవ్వారం నడిచిందా.. నాదెండ్ల మొత్తం చెప్పేశారుగా
కాకినాడ పోర్టు నుంచి గత మూడేళ్లలో కోటి 30లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేశారని ఆరోపించారు మంత్రి నాదెండ్ల మనోహర్. మాజీ సీఎం జగన్కు తెలియకుండా ఇది జరగదన్నారు. తాము...