Hyderabad: కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం.. రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం!
హైదరాబాద్ సరూర్నగర్ అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో గుట్టుచప్పుడు కాకుండా 55 లక్షలు రూపాయలు కాజేసేందుకు ప్రయత్నించారు కొందరు కేటుగాళ్లు. ఈ సంఘటనతో అప్రమత్తమైన రాష్ట్ర...